Bull dies

విద్యుత్ ఘాతంతో కాడెద్దు మృతి.

విద్యుత్ ఘాతంతో కాడెద్దు మృతి. పంచనామా నిర్వహిస్తున్న పశు వైద్యాధికారులు కేసముద్రం/ నేటి ధాత్రి         విద్యుత్ ఆగాధంతో కాడెద్దు మృతి చెందిన సంఘటన కేసముద్రం మండలం మర్రితండా గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. మర్రితండ గ్రామానికి చెందిన బాధిత రైతు భూక్యా లక్ష్మణ్ రోజు మాదిరిగానే కాడెద్దును మేతకు గ్రామ శివారు తీసుకువెళ్లారని గడ్డి మేస్తూ విద్యుత్ స్తంభం పక్కకు వెళ్లడంతో ఎర్త్ వైర్ కరెంట్‌ షాక్‌ తగలడంతో అక్కడికక్కడే కాడెద్దు మృతి…

Read More
error: Content is protected !!