
గ్రామపంచాయతీ నూతన భవనానికి మోక్షం కలిగేనా.
గ్రామపంచాయతీ నూతన భవనానికి మోక్షం కలిగేనా! ఏండ్లు గడుస్తున్న భవన నిర్మాణం కలగానే మిగిలి పోతుందా! శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలంలో నూతన గ్రామపంచాయతీ భవనానికి మోక్షం ఎప్పుడు అనేది మండల ప్రజలు ఆలో చనలో పడ్డారు. గత ప్రభుత్వం నూతన భవనానికి శంకుస్థాప నలు చేసి పనులు మొదలు పెట్టకపోవడం వల్ల ప్రజాప్రతిని ధులు అధికారుల మీద ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తు న్నారు.మెరుగైన పాలనఅందిం చేందుకు గ్రామ పంచాయతీ కార్యాలయాలను నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం…