ఎంపీ సురేష్ శెట్కార్ ఆధ్వర్యంలో బోర్.

ఎంపీ సురేష్ శెట్కార్ ఆధ్వర్యంలో బోర్.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం హుమ్నపూర్ గ్రామంలో ఎంపీ సురేష్ శెట్కార్ ఆధ్వర్యంలో అక్కమహాదేవి మందిరం దగ్గర బోర్ వేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుణవంత్ పాటిల్, కార్యకర్తలు భీమన్న, వైజీనాథ్ పాటిల్, రాజు, సిద్దయ్య స్వామి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version