తల్లి జ్ఞాపకార్థం సిమెంట్ బెంచీల వితరణ

తల్లి జ్ఞాపకార్థం సిమెంట్ బెంచీల వితరణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు, జూనే గావ్ మాజీ ఎంపీటీసీ విజేందర్ రెడ్డి బుధ వారం మండలంలో పలు గ్రామాల్లో ప్రజ ల సౌకర్యార్థం సిమెంట్ బెంచీలను అందజేశారు. ఝరాసంగం, బొప్పాన్ పల్లి, నర్సాపూర్ గ్రామాల్లోని పలు వీధుల్లో ప్రజ లు కూర్చునేందుకు ఈ బెంచీలను ఏర్పా టు చేశారు. తన తల్లి మాణెమ్మ జ్ఞాపకార్థం బెంచీలను ఏర్పాటు చేసినట్లు విజేం దర్ రెడ్డి తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version