
హామీ మేరకు రైతులకు అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలి.
ఎన్నికల హామీ మేరకు రైతులకు అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలి, ప్రతి రైతుకు రైతు భరోసా నిధులు ఇవ్వాలి, యూరియా సరఫరా లో ప్రభుత్వం విఫలం గణపురం మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో వడ్లు పండించిన ప్రతి రైతుకు ఎన్నికల హామీ మేరకు బోనస్ ఇవ్వాలని గణపురం మాజీ సొసైటీ ఛైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అనేక హామీలు…