
రైతులను వెంటాడుతున్న అగ్గి తెగులు…
రైతులను వెంటాడుతున్న అగ్గి తెగులు… – మరోవైపు అకాల వర్షం… – దిక్కు తోచని స్థితిలో రైతన్నలు… కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :- రైతులు వేసిన వరి పంటలో అగ్గి తెగులు, మెడ విరుపు రోగాలు, మరోవైపు అకాల వర్షం రావడంతో రైతన్నలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను చూసి సంతోషంగా ఉండాల్సిన రైతన్నలకు ఒకవైపు, వరి వేసిన తర్వాత పొట్ట కచ్చిన వరి భూగర్భ జలాలు అడుగంటిపోయి నీరు…