Bhu Bharati

భూ భారతి తో పెండింగ్ సమస్యలు పరిష్కారం…

భూ భారతి తో పెండింగ్ సమస్యలు పరిష్కారం… జహీరాబాద్ నేటి ధాత్రి:     భూభారతి రెవెన్యూ సదస్సులో భూములకు సంబంధించిన దరఖాస్తులు చేసుకోవాలని ఝరాసంగం నాయబ్ తహసీల్దార్‌ కరుణాకర్ రావు అన్నారు. మంగళవారము ఝరాసంగం మండల పరిధిలోని బోరేగావ్ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న భూముల సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని అన్నారు.ఈ చట్టం ప్రకారం భూములకు సంబంధించిన సమస్యలు అధికారులు పరిష్కరించడం…

Read More
MRO Vijayalakshmi.

భూ భారతి రేవన్యూ సదస్సు.

మల్లక్కపేట గ్రామంలో భూ భారతి రేవన్యూ సదస్సు ప్రజలనుండి దరఖాస్తులు స్వీకరిస్తున్న ఎమ్మార్వో విజయలక్ష్మి పరకాల నేటిధాత్రి       భూ భారతి రేవన్యూ సదస్సు సద్వినియోగం చేసుకోవాలని పరకాల ఎమ్మార్వో విజయలక్ష్మి అన్నారు. సోమవారం రోజున మండలంలోని మల్లక్కపేట గ్రామంలో తహసీల్దార్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని,ఈ అవకాశాన్ని రైతులు…

Read More
Bhu Bharati

భూ భారతి పై రెవెన్యూ సిబ్బంది కి అవగాహన.

— భూ భారతి పై రెవెన్యూ సిబ్బంది కి అవగాహన • జూన్ 2 నుండి భూ భారతి దరఖాస్తుల స్వీకారణ • అకాల వర్షాలకు రైతులు అప్రమత్తంగా ఉండాలి మెదక్ ఆర్డీఓ రమాదేవి నిజాంపేట: నేటి ధాత్రి     తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకువచ్చిన భూ భారతి పై రెవెన్యూ సిబ్బందికి మెదక్ ఆర్డీఓ రమాదేవి అవగాహన కల్పించారు. ఈ మేరకు నిజాంపేట మండల తహసీల్దార్ కార్యాలయాన్నీ ఆమె శుక్రవారం సందర్శించారు. ఈ…

Read More
land problems

భూ సమస్యలు లేని గ్రామాలుగా భూ భారతి చట్టం.

భూ సమస్యలు లేని గ్రామాలుగా భూ భారతి చట్టం.. ధరణితో 50 సంవత్సరాల వెనక్కి వెళ్ళిన భూ చట్టం. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.. భూ భారతి చట్టంలో మొత్తం 23 సెక్షన్స్. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.. భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు.. నర్సంపేట,నేటిధాత్రి:     1971-72 సంవత్సరంలో భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం హక్కు పట్టాలు ఇచ్చినాం.2005 లో మరిన్ని భూ సమస్యలు పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి…

Read More
MLA Thudi.

గోపాల్ పెట్ లో భూ బారతి అవగాహన కార్యక్రమంలో.!

గోపాల్ పెట్ లో భూ బారతి అవగాహన కార్యక్రమంలోలో ఎమ్మెల్యే తూడి వనపర్తి నేటిదాత్రి : వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో భూ భారతి చట్టం పై ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నరని వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డీ నేటర్ వెంకటేష్ ఒక ప్రకటన లోతెలిపారు

Read More
MLA

గోపాల్ పెట్ లో భూ బారతి అవగాహన.!

గోపాల్ పెట్ లో భూ బారతి అవగాహన కార్యక్రమంలోలో ఎమ్మెల్యే తూడి వనపర్తి నేటిదాత్రి :   వనపర్తి జిల్లా గోపాలపేట మండల కేంద్రంలో భూ భారతి చట్టం పై ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొన్నరని వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డీ నేటర్ వెంకటేష్ ఒక ప్రకటన లోతెలిపారు

Read More
Bhu Bharati

‘భూ భారతితో భూ సమస్యలకు పరిష్కారం’.

‘భూ భారతితో భూ సమస్యలకు పరిష్కారం’.  ధరణి వల్ల రెవెన్యూ శాఖలో చిక్కులు పేద ప్రజల భూ సమస్యల పరిష్కారానికి నాంది. జడ్చర్ల /నేటి ధాత్రి.   తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న భూభారతి పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం జడ్చర్ల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజాపాలనలో ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే దానికి భూభారతి…

Read More
error: Content is protected !!