
ఇంటర్ విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి ఉండాలి.
“ఇంటర్ విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి ఉండాలి” ఎస్సై లెనిన్. బాలానగర్ నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఎస్సై లెనిన్ విద్యార్థులకు కమ్యూనిటీ పోలీసింగ్ పేరిట అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ దశలో విద్యార్థులు అవలంబించాల్సిన పద్ధతులు ప్రవర్తన విధానంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్…