విశ్వావసు నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ..

విశ్వావసు నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ..

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డులో సంస్థ కార్యాలయంలో విశ్వావసు నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ సమాజ బ్రాహ్మణ సమాజ సేవా సంస్థ ZHB శాఖ అధ్యక్షులు రాజ్కుమార్ దేశ్ పాండే హాజరై పంచాంగ పత్రికను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. రాసుల, గ్రహాల సంచారాన్ని పంచాంగం తెలియజేస్తుందని పేర్కొన్నారు

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ వార్షిక పరీక్షలు.

ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ వార్షిక పరీక్షలు

బాలానగర్ /నేటి ధాత్రి.

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 5వ తేదీ నుండి గురువారం వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రసాయన శాస్త్రం, వాణిజ్యశాస్త్రం పరీక్షలు జరిగాయి. మొత్తం 443 మంది విద్యార్థులకు గాను.. 4 గైర్హాజరు కాగా.. 439 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రశాంతంగా పరీక్షలు జరగడంతో విద్యార్థులు కేరింతలు కొడుతూ.. ఆనంద వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version