Congress

బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు తీరని అన్యాయం.!

బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం -బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2025-2026 సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసిందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఆరోపించారు. గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3,04,965 కోట్ల మొత్తం బడ్జెట్లో…

Read More
Program

అర్హత లేని సంస్థలకు సెల్ప్ డిఫెన్స్ ప్రోగ్రాం కేటాయింపులు.

*అర్హత లేని సంస్థలకు సెల్ప్ డిఫెన్స్ ప్రోగ్రాం కేటాయింపులు.. *నిబంధనలకు విరుద్ధంగా రూపేస్ ఏజెన్సీకి ప్రభుత్వం పాఠశాలల ట్రైనింగ్ ప్రోగ్రామ్.. *వెంటనే సంస్థను రూపేస్ ఏజెన్సీ ని బ్లాక్ లిస్టులో పెట్టాలని ఓబిసి విద్యార్థి సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకట్ యాదవ్ డిమాండ్. చిత్తూరు(నేటి ధాత్రి) మార్చి 16: జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థినీలకు స్వీయ రక్షణ (సెల్ఫ్ డిపెన్స్) కార్యక్రమానికి సంబంధించి నిబంధనలు పాటించకుండా రూపేస్ ఏజెన్సీకి శిక్షణ ఇచ్చే వర్క్ ఆర్డర్లను జిల్లా…

Read More
error: Content is protected !!