
డి సీతాలక్ష్మి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు.
ఆమె మాటే – తుపాకి తుటా…..! డి సీతాలక్ష్మి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఐద్వా ఆధ్వర్యంలో మల్లు స్వరాజ్యం 3 వ వర్ధంతి సభ భద్రాచలం ;నేటి ధాత్రి ఆమె ఉపన్యాసాలతో బడుగు బలహీన వర్గాలను ఐక్యం చేసి దొరల గుండెల్లో తూటాలను పేల్చిన వీర వనిత మల్లు స్వరాజ్యం అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు డి సీతాలక్ష్మి అన్నారు. బుధవారం స్థానిక చంద్ర భవనంలో ఐద్వా పట్టణ…