
ఆర్థిక సాయం అందజేత.!
ఆర్థిక సాయం అందజేత నిజాంపేట, నేటి దాత్రి మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని నస్కల్ గ్రామంలో మహమ్మద్ హిమాం మృతి చెందాడు ఈ విషయం తెలుసుకున్న మెదక్ అసెంబ్లీ ఇన్చార్జ్ కాంటారెడ్డి తిరుపతిరెడ్డి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో నగేష్ యాదవ్ ,దుర్గయ్య శీను, లింగం ,సిద్ధరాములు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు