
రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి.
రాజకీయాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి గ్రామా ల్లో తక్షణమే హెల్త్ క్యాంపులు నిర్వహించాలి నర్సంపేట నేటిధాత్రి: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో రాజకీయాలకతీతంగా అర్హులైన పేదలకు ఇండ్లను కేటాయించాలని ఎం సిపిఐ( యు)పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగ సుధా , నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి డిమాండ్ చేశారు. ఈ మేరకు నర్సంపేట తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకటి రెండు తప్ప మిగతా…