Anushka Shetty

అనుష్క పోస్టర్‌ 40కి పైగా ప్రమాదాలు

అనుష్క పోస్టర్‌ 40కి పైగా ప్రమాదాలు అల్లు అర్జున్‌, మంచు మనోజ్‌, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేదం’ 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు అల్లు అర్జున్‌…   అల్లు అర్జున్‌, మంచు మనోజ్‌, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేదం’ 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు అల్లు అర్జున్‌. ‘‘వేదం’కు…

Read More
BSNL tower

గుంతలు పూర్తిగా పూడ్చని వైనం ప్రమాదాలకు నిలయం…

గుంతలు పూర్తిగా పూడ్చని వైనం -ప్రమాదాలకు నిలయం… నేటి ధాత్రి -మహబూబాబాద్ :-     బయ్యారం మండల పరిధి నామాలపాడు నుంచి కాచన పల్లి రహదారి మార్గం పక్కన కేబుల్ కోసం తవ్విన గుంటలు పూర్తిగా పూడ్చకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారాయి. గతంలో బిఎస్ఎన్ఎల్ టవర్ కేబుల్ లైన్ వేయడం కోసం యంత్ర సాధనాలతో తీసిన గుంతలు పుడ్చకపోవడతో రహదారి ప్రయాణికులకు, పశువులకు ప్రమాదంగా మారి సతమతమవుతున్నాయని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అసంపూర్తిగా ఉన్న గుంటలలో…

Read More
Accidents

ప్రమాదాలకు స్వాగతం పలుకుతున్న మూలమలుపులు.

ప్రమాదాలకు స్వాగతం పలుకుతున్న మూలమలుపులు హెచ్చరిక బోర్డులు స్టిక్కర్లు ఏర్పాటు చేయాలి రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లకు కొమ్ములను తొలగించాలి పరకాల నేటిధాత్ర: మండలంలో పలుచోట్ల మూల మలుపులతో రోడ్లపై ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.హన్మకొండ జిల్లా పరకాల నుండి మొగుళ్లపల్లికి వెళ్లే రహదారి డిపో సమీపం నుండి మొదలుకొని నాగారం గ్రామ ప్రారంభం నుండి లక్ష్మీపురం వరకు మూలమలుపుల వద్ద కనీసం ప్రమాద సూచిక బోర్డులు లేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.మూలమలుపుల వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలు దగ్గరకు వచ్చే…

Read More
Bridge

ప్రమాదాలకు నిలయంగా మారుతున్న బ్రిడ్జి.

ప్రమాదాలకు నిలయంగా మారుతున్న బ్రిడ్జి… తంగళ్ళపల్లి నేటి ధాత్రి…   తంగళ్ళపల్లి మండలం లక్ష్మీ పూరికి వెళ్లే దారిలో. తంగళ్ళపల్లి లక్ష్మీపూర్ గ్రామాల మధ్య సండ్ర వాగుపై బ్రిడ్జి నిర్మించడం జరిగింది. బ్రిడ్జి పైనుండి నిత్యం సిరిసిల్ల నుండి ఇల్లంతకుంట వరకు వాహనాలు ఎక్కువ తిరుగుతుంటాయి అలాగే బ్రిడ్జి ప్రక్కన అటు ఇటు కంకర వల్ల వాహనదారులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ దారిలో వెళ్లే ద్విచక్ర వాహనాలకు నిత్యం పంచర్ అవ్వడం జరుగుతున్నందున దారిన పోయే…

Read More
Danger

డేంజర్ మూల మలుపులు.!

డేంజర్ మూల మలుపులు • ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోరా ? • కుప్పా నగర్ వద్ద పలు ప్రమాదాలు • ఇప్పటికే ఇద్దరు వ్యక్తులు, మూగజీవాల మృతి • సూచిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్ కోసం ప్రయాణికుల డిమాండ్ జహీరాబాద్. నేటి ధాత్రి: ఝరాసంగం మండలం కుప్పా నగర్ సమీపంలో ఏడు ప్రమాదకర రోడ్డు మలుపులు ఉన్నాయి. ఈ రోడ్డు మార్గం మీదుగా ఝ రాసంగం, రాయికోడ్, మునిపల్లి, వట్టిపల్లి, రే గోడు, అల్లాదుర్గ్ మండలాల ప్రజలు…

Read More
error: Content is protected !!