Doordarshan

దూరదర్శన్ ఆటపాట ప్రోగ్రాంకు ఎన్నికైన ప్రతాప్.!

దూరదర్శన్ ఆటపాట ప్రోగ్రాంకు ఎన్నికైన ప్రతాప్. చిట్యాల నేటి ధాత్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన పుల్ల ప్రతాప్ సోమవారం రోజున హైదరాబాద్ రామంతాపూర్ దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో ఆట పాట సీజన్ 2 పల్లె పాటల కార్యక్రమం లో గడ్డం రమేష్ బృందం లో పుల్ల ప్రతాప్ పాల్గొని రమేష్ చంద్ర గడ్డం రాసినటువంటి మల్లి మరుమల్లె పువ్వా అనే పాటను పాడి తరువాత ఎపిసోడ్ కి సెలక్షన్ కావడం…

Read More
error: Content is protected !!