blood

చావులోనూ వీడని రక్త సంబంధం.

చావులోనూ వీడని రక్త సంబంధం.. జహీరాబాద్. నేటి ధాత్రి: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం గోవింద్ పూర్ గ్రామంలో తీవ్రవిషాదం చోటుచేసుకుంది. అడవి పందుల బారి నుంచి పంటను కాపాడుకునే ప్రయత్నంలో పొలంలో విద్యుదాఘాతంతో అన్నదమ్ములిద్దరు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో ఎరుకల జగన్ (48), ఆయన తమ్ముడు ఎరుకల మల్లేశం (42)లు మృత్యువాత పడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పంటలకు నష్టం కలిగిస్తున్న అడవి పందుల కోసం కరెంట్ తీగలు ఏర్పాటు…

Read More
error: Content is protected !!