
రాష్ట్రీయ బసవ దళ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ,
రాష్ట్రీయ బసవ దళ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 892 వ బసవ జయంతి మహోత్సవ శోభా యాత్రలో పాల్గొన్న జహీరాబాద్ నేటి ధాత్రి: మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్ జహీరాబాద్ పట్టణంలో రాష్ట్రీయ బసవ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బసవేశ్వరుని శోభా యాత్రలో పాల్గొని ప్రజలకు బసవ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం వీరశైవ సమాజం సభ్యులతో కలిసి బసవేశ్వర విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి,మాట్లాడుతూ…