prajala avasaralaku thaggattuga panicheyali, ప్రజల అవసరాలకు తగ్గట్లుగా పనిచేయాలి

ప్రజల అవసరాలకు తగ్గట్లుగా పనిచేయాలి ప్రజల మనోభావాలు, అవసరాలకు తగ్గట్లుగా పోలీసు అధికారులు విధులు నిర్వర్తించాల్సి వుంటుందని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పోలీసుల పనీతీరుపై రాష్ట్ర డీజీపీ మంగళవారం రాష్ట్రంలోని పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతోపాటు స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్లయిన ఇన్స్‌స్పెక్టర్లు, సబ్‌-ఇన్‌స్పెక్టర్లతో హైదరాబాద్‌ డిజీపీ కార్యాలయం నుండి వీడియో సమావేశాన్ని నిర్వహించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌తోపాటు కమిషనరేట్‌కు చెందిన అధికారులు పాల్గోన్న ఈ సమావేశంలో గత తొమ్మిదినెలల కాలంగా తెలంగాణ రాష్ట్రంలో…

Read More
error: Content is protected !!