గద్వాలలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో మజ్జిగ సరఫరా

వనపర్తి నేటిదాత్రి;
గద్వాల పట్టణంలో ఈ సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్టీసి బస్టాండులో ప్రయాణికులకు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు ప్రతిరోజు వేసవికాలం అయిపోయేసరికి మజ్జిగ చల్లని మంచినీరు సరఫరా చేస్తున్నార ని ప్రయాణికులు తెలిపారు ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు . వనపర్తి జిల్లా కేంద్రంలో కూడా గత సంవత్సరం మాదిరిగానే ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులకు చలివేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలు శ్రీ సత్యసాయి సేవా సంస్థ వారికి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు వనపర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *