చక్కంపేట్ గ్రామంలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట.

ముఖ్యఅతిథిగా మహబూబ్నగర్ ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని చొక్కంపేట్ గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఉమ రామలింగేశ్వర స్వామి ఆలయ, విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ఠ చించోడు అభిమన్యు రెడ్డి ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి వర్యులు& జడ్చర్ల మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ లక్ష్మారెడ్డి , దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *