మొదటిరోజు విగ్నేశ్వరుని పూజల్లో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు శేఖర్ సగర

వినాయక చవితి సందర్భంగా గణనాథునికి మొదటి రోజు పూజలు నిర్వహించిన తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఉప్పరి శేఖర్ సగర. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లింగంపల్లి సగర సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విగ్నేశ్వరునికి రాష్ట్ర అధ్యక్షులు మొదటి రోజు పూజలు నిర్వహించారు. లింగంపల్లి సగర సంగం కార్యాలయం తో పాటు గుల్మోహన్ పార్క్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడికి, నేతాజీ నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విగ్నేశ్వరునికి మొదటి రోజు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఉప్పరి శేఖర్ సగర ప్రత్యేక పూజలు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *