జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ క్షేత్రంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురక్షరించుకొని
◆ జాతీయ పతాకాఆవిష్కరణ చేసినా
◆ జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ. సాయి చరణ్
◆ డా౹౹ఎ. చంద్రశేఖర్, మాజీ మంత్రివర్యులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్
పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి ,నియోజకవర్గ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్, ఏఎంసీ.డైరెక్టర్లు,కండేం.సుజాత,శేఖర్ ముదిరాజ్,అఖిల్,జఫ్ఫార్,శంకర్ పాటిల్ , అంజాద్ ,నర్సింలు, కాంగ్రెస్ నాయకులు ఖాజా భాయ్, నయుంభాయ్, హగ్గెల్లి రాములన్న గారు, శుక్లవర్ధన్ రెడ్డి, మొయిజ్,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, INTUC (F) రాజ్ కుమార్ ,మరియు తదితరులు పాల్గొన్నారు.