
Srinivas Reddy Promoted as Gazetted Headmaster
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గా పదోన్నతి పొందిన శ్రీనివాస్ రెడ్డి
ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి
ఉపాధ్యాయ పదోన్నతులలో గతంలో జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో వర్ష కొండ లో ఐదు సంవత్సరాలు. మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల లో కోమటికొండాపూర్ లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గా పదోన్నతి పొంది మెట్పల్లి మండలం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గా నేడు పదవి భాద్యతలు స్వీకరించడం జరిగింది. వీరికి పదోన్నతి రావడం పట్ల మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.