రేవంత్ రెడ్డి” పిఆర్వో గా “శ్రీనివాస్ రావు

“నేటిధాత్రి” హైదరాబాద్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంబంధాల అధికారి (పిఆర్వో) గా సీనియర్ జర్నలిస్టు కెపి హెచ్ బి గోపాల్ నగర్ వాసి “వున్నాం శ్రీనివాసరావు” నియమితులయ్యారు.

ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు మంగళవారం వెలుపడ్డాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు 20 ఏళ్లుగా జర్నలిస్టుగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *