కూకట్పల్లి ఏప్రిల్ 17 నేటి ధాత్రి ఇన్చార్జి
శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించి న సీతారాముల కల్యాణ మహోత్స వంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నా రు.కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాల నీలోని రెండవ రోడ్డులో గల శ్రీ ఆంజ నేయస్వామి ఆలయంలో జరిగిన సీతా రాముల కల్యాణ వైభవం కార్యక్ర మంలో కూకట్ పల్లి నియోజక వర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్,కాం గ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి మల్కా జ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుమార్తె పట్నం మనిషారెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించా రు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లా డుతూ శ్రీరాముడు అన్ని వర్గాలకు ఆదర్శ ప్రాయుడని పరిపాలన అధ్యక్షతన శ్రీరా ముని ఆదర్శంగా తీసుకోవాలని సూచిం చారు.శ్రీ సీతారాముల కల్యాణ మహో త్సవ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి కుమార్తె మనిషారెడ్డి పాల్గొనడం అభినందనీయ మన్నారు.రాబోయే పార్లమెంట్ కార్యక్ర మంలో పాల్గొన్న కూకట్పల్లి కూకట్ప ల్లి ఇంచార్జ్ బండి రమేష్,పుష్పరెడ్డి, సత్యం శ్రీరంగం,సాదు ప్రతాపరె డ్డి,బాలాజీ నగర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ రాజ్ పుత్,శివ పటేల్ గౌడ్ ,శ్రీకాంత్ పటేల్ గౌడ్,రాము, ప్రసన్నకుమార్,అరవింద్రెడ్డి,మేకల మైఖేల్ రేష్మ,మనీ,వాణి,పాల్గొన్నారు. తదితరు లు పాల్గొన్నారు.ఎన్నికల్లో కాంగ్రెస్ నేత లు కార్యకర్తలు ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.కార్యక్ర మంలో పలువురు కాంగ్రెస్ నేతలు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొ న్నారు.