దశ దిన కర్మలకు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆర్ధిక సహాయం

మంగపేట నేటిధాత్రి

మంగపేట మండలం కత్తిగూడెం గ్రామానికి చెందిన బేరుగు లచ్చినర్సయ్య ఇటీవల గుండెపోటు తో మరణించాడు. వారి కుటుంబాన్ని శుక్రవారం శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగరమేష్ కలసి 25 కేజీ ల బియ్యం,2500 రూపాయలు ఆర్ధిక సాయాన్ని బాడిశ నాగరమేష్ వారి కుటుంబానికి అందజేశారు.ఈ కార్యక్రమం లోగ్రామస్థులు మనుబోతుల రామకృష్ణ,మండల సంతోష్,గాజర్ల రవితేజ,గొల్లమూడి సుధీర్,మినుగు సాయి కుమార్,మనుబోతుల ప్రేమ్ కుమార్,మండల సత్యం మరియు ట్రస్ట్ సభ్యులు ఇందారపు రమేష్,మునిగెల మహేష్,కొమరం నితిన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!