
Revana Siddheshwaraya Temple
శ్రావణమాస జగద్గురు రేవణ సిద్దేశ్వరాయ ఆలయంలో ప్రత్యేక పూజలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల ఈదులపల్లి గ్రామంలో
శ్రీ జగద్గురు రేవణ సిద్దేశ్వరాయ నమః శ్రావణమాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని ఆలయ పీఠాధిపతి మఠం.శివ లీలమ్మ ఆధ్వర్యంలో అర్చకులు రేవణ సిద్దయ్య స్వామి రుద్రాభిషేకం బిల్వపత్రి పూజలు నిర్వహించిన జొన్నగామ. వీరన్న పాటిల్ కుటుంబ సభ్యులు మరియు నల్లంపల్లి మఠం. శివకుమార్ స్వామి దంపతులు అదే విధంగా గురుజవాడ .వాస్తవ్యులు జగన్ గారి దంపతులు మరియుఅన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇట్టి. కార్యక్రమంలో వివిధ గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.