కాళేశ్వరం పుష్కరాలకు నర్సంపేట నుంచి ప్రత్యేక బస్సులు

కాళేశ్వరం పుష్కరాలకు నర్సంపేట నుంచి ప్రత్యేక బస్సులు

నర్సంపేట, నేటిధాత్రి:

కాళేశ్వరం అంత్య పుష్కరాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం నర్సంపేట డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ప్రసూనా లక్ష్మీ తెలిపారు.బస్సులు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు, 7 గంటలకు నర్సంపేట నుంచి బయలుదేరుతాయి. పెద్దలకు టికెట్ ధర రూ.330, పిల్లలకు రూ.190గా నిర్ణయించారు.భక్తులు ప్రత్యేక బస్సు సదుపాయాన్ని వినియోగించుకుని సౌకర్యవంతంగా ప్రయాణించాలని డిపో మేనేజర్ కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version