
Srisailam
శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సు సౌకర్యం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేకంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ స్వామి ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటలకు సాయంత్రం 5: 20 గంటలకు జహీరాబాద్ నుంచి బస్సు బయలుదేరుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.