భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం సింగరేణి ఎస్.ఎం.పిసి సెక్యూరిటీ కార్యాలయంలో. 11 రోజులు విజ్ఞేశ్వర పూజలు అందుకొని. భద్రాచలం నిమజ్జనంకై బయలుదేరుతున్న గణనాథుడికి. ఎంతో అంగరంగ.వైభవంగాసింగరేణి సెక్యూరిటీ సిబ్బంది. వినాయక నిమర్జనానికి తరలి వెళ్తున్నాను. ఏ.ఎస్.ఓ శ్రీనివాస్. జూనియర్ ఇన్స్పెక్టర్ రాజయ్య. జమీందార్. త్రిపాటి. కుమార్. జూనియర్ అసిస్టెంట్. మోహన్ రెడ్డి. సంపత్. కుమార్. జనార్దన్ రావు. వీరస్వామి. చంద్రమోహన్. ప్రవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్. సుంకరి శ్రీనివాస్. నూకరాజు. కిరణ్. తదితరులు పాల్గొన్నారు