పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను అప్పగించిన ఎస్ఐ.

చిట్యాల, నేటి ధాత్రి :

చిట్యాల గ్రామానికి చెందిన టేకు లక్ష్మయ్య కి చెందిన మొబైల్ ఫోను మరియు ముచ్చిని పర్తి గ్రామానికి చెందిన గుండివేటి రాజిరెడ్డికి చెందిన మొబైల్ ఫోన్లను తిరిగి అప్పగించిన చిట్యాల ఎస్ఐ ఈ శ్రావణ్ కుమార్
చిట్యాల గ్రామానికి చెందిన టేకు లక్ష్మయ్య తను మూడు నెలల క్రితం చిట్యాల నుంచి భూపాలపల్లి బస్సులో వెళుతున్న క్రమంలో గుర్తు లేని వ్యక్తులు తన మొబైల్ ఫోన్ చోరీ చేశారని చిట్యాల పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా అట్టి మొబైల్ ని సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా ఈరోజు గుర్తించి తిరిగి అప్పగించారు
-ముచినిపర్తి గ్రామానికి చెందిన గుండెవేటి రాజిరెడ్డికి చెందిన మొబైల్ ఫోను తను ఆరు నెలల క్రితం తన ఇంటి ముందు తన మొబైల్ ఫోన్ పెట్టి ఇంట్లోకి వెళ్లి వచ్చే క్రమంలో తన మొబైల్ ఫోన్ కనబడట్లేదని చిట్యాల పిఎస్ లో దరఖాస్తు ఇవ్వగా అట్టి మొబైల్ ని ఈరోజు గుర్తించి తిరిగి అప్పగించిన చిట్యాల పోలీస్ఇట్టి మొబైల్ లను గుర్తించడానికి కృషి చేసిన చిట్యాల సిబ్బంది కొమల, మమత,లాల్ సింగ్ లను అభినందించిన చిట్యాల ఎస్సై జి శ్రవణ్ కుమార్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *