మంగపేట నేటిధాత్రి
మంగపేట మండలం లోని బ్రాహ్మణపల్లి గ్రామంలో మూడు రోజులుగా అంగరంగ వైభవంగా జరిగిన నాగులమ్మ జాతర నేటితో ముగిసింది లోక కళ్యాణం కోసం బాడిస రామ్మూర్తి స్వామి అగ్నిగుండంలో నడిచి సన్న సూదిలో ఉయ్యాల లో ఊగడం జరిగింది.అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ నాగులమ్మ జాతరకు చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు.