శ్రీ గోదాదేవి అమ్మవారి పూలమాల కైంకర్య సేవలు విష్ణు సహస్ర నామ భక్తులు

వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా సోమవారం నాడు శ్రీ గోదాదేవి అమ్మవారి పూలమాల కైంకర్య సేవలు విష్ణు సహస్రనామ నిత్య పారాయణ భక్తులు పాల్గొన్నారని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథం శర్మ తెలిపారు శ్రీ గోదాదేవి అమ్మవారి పూలమాల పూలమాల కైంకారియ సేవలో పాల్గొనే భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంప్రదించాలని ఆలయ చైర్మన్ భక్తులకు విజ్ఞప్తి టిఆర్ఎస్ నాయకులు బీచ్ పల్లి యాదవ్ స్వామి వనపర్తి ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు కట్టసుబ్బయ్య పండరయ్య ఆర్యవైశ్య యువజన సంఘం మాజీ అధ్యక్షల దంపతులు భక్తులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!