
Minister Vivek Venkataswamy
శ్రావణ్ కుమార్ బౌతిక ఖాయాన్నీ సందర్శించిన మంత్రి వివేక్ వెంకటస్వామి.
మందమర్రి నేటి ధాత్రి
మందమర్రి ఏరియా KK 5 గనిలో నిన్న రాత్రి సెకండ్ షిఫ్ట్ లో సైడ్ ఫాల్ కూలీ మృతి చెందిన యాక్టింగ్ ఎస్డియల్ కార్మికుడు రాసపెల్లి శ్రావణ్ కుమార్ బౌతిక ఖాయాన్నీ రామక్రిష్ణపూర్ ఏరియా ఆస్పత్రిలో సందర్శించి నివాళులర్పించిన కార్మిక,మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.
వివేక్ సర్ కామెంట్స్
మృతి చెందిన కార్మికుని కుటుంబాన్నీ పరామర్శించి అండగా ఉంటానని భరోసా కల్పించిన మంత్రి..
కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా తో పాటుగా సింగరేణి సంస్థ నుంచి అన్ని బెనిఫిట్స్ వచ్చేలా చూస్తామని హామీ
kk5 గని సందర్శించి ప్రమాదం జరిగిన తీరును…గనిలోపల రక్షణ ఏర్పాట్ల గురించి కార్మికులను అడిగి తెలుసుకున్న మంత్రి.
సింగరేణి జిఎం పై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి
కార్మికుల రక్షణ తో కూడిన ఉత్పత్తి సాధించాలని సింగరేణి అధికారులకు ఆదేశాలు
సింగరేణి సంస్థకు లాభాలే కాదు సింగరేణి కార్మికులు ప్రాణాలే ముఖ్యం.
గని పైన సింగరేణి కార్మికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న మంత్రి.
త్వరలో సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి అధికారులతో కార్మికుల సమస్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తాం.