పాఠశాలకు ఉపాధ్యాయులు రాక విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు ఎస్ఎఫ్ఐ

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి యల్ రవి

మంగపేట : నేటిధాత్రి

ఉపాధ్యాయులు లేక విద్యకు దూరమవుతున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి ఎల్ రవి డిమాండ్ చేశారు మంగపేట మండలంలోని అబ్బాయి గూడెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు రాక పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు అన్నారు గతం రెండు మూడు నెలల నుంచి రాక విద్యార్థులు చదువుకోవాలని పరిస్థితుల్లో ఉన్నారు అన్నారు అదేవిధంగా తరగతి గదిలో ఫ్యాన్లు లేవు బాత్రూంలో పనిచేయడం లేదు త్రాగటానికి కూడా మంచినీళ్లు లేని పరిస్థితిలో ఉన్నారని వెంటనే అధికారులు స్పందించి పేద మధ్యతరగతి విద్యార్థుల సమస్యలు పరిష్కరించగలరని వారు డిమాండ్ చేశారు లేని యెడల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!