ఘనంగా సీనియర్ జర్నలిస్టు సురేష్ జన్మదిన వేడుకలు.*
జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు..
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అభిమాని సీనియర్ జర్నలిస్టు మన తెలంగాణ నర్సంపేట డివిజన్ ఆర్సీ ఇంఛార్జి కుండే సురేష్ జన్మదిన వేడుకలు టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట వార్త ఆర్సీ రడం శ్రీనివాస్ గౌడ్ ,నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పంబీ వంశీకృష్ణ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ కార్యదర్శి చిప్ప నాగ, నర్సంపేట పట్టణ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శులు బిట్ల మనోహర్, జన్ను మురళి, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీరం భరత్ రెడ్డి, మేడం కుమార్, చెన్నబోయిన సాయి శ్రావణ్ దాస్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు..
*సీనియర్ జర్నలిస్టు కుండే సురేష్ జన్మదిన వేడుకలు నర్సంపేట డివిజన్ పరిధిలో పట్టణంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో స్థానిక జర్నలిస్టులు ఎర్రబెల్లి విద్యాసాగర్, కందుల శ్రీనివాస్ గౌడ్,మహాదేవుని జగదీశ్వర్,బుర్ర వేణు గౌడ్, హింగే రాజు,ప్రసాద్ రెడ్డి,గాదం రవి,మోహన్,వడ్లకొండ
రాజ్ కుమార్ గౌడ్,కక్కర్ల రంజిత్ కుమార్ గౌడ్ పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.