పెద్ది గెలుపుకై ఏకమవుతున్న పాకాల రైతాంగం

పెద్ది అభివృద్ధితో మండలంలో ఖాళీ అవుతున్న కాంగ్రెస్

ఖానాపూర్ నేటిధాత్రి

పాకాలకు గోదావరి జలాలు అందించిన పెద్ది సుదర్శన్ రెడ్డి కే అండగా ఉంటామని ప్రకటించిన ధర్మరావుపేట గ్రామ రైతులు ఖానాపురం మండల వ్యాప్తంగా రోజురోజుకు గులాబీ గూటికి చేరుతూ స్వచ్ఛందంగా ‘పెద్ది’ కి మద్దతు ప్రకటిస్తున్న రైతాంగం కారు గుర్తు” కు కృతజ్ఞత ఓటువేసి రుణం తీర్చుకుంటామని హామీ ఇచ్చిన రైతులు పార్టీలకు అతీతంగా అందరం కలుస్తాం’పెద్దన్న’కు అద్భుతమైన మెజారిటీ అందిస్తాం ఖానాపురం మండలం ధర్మరావుపేట గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులతో పాటు 20 కుటుంబాలు నేడు నర్సంపేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది పార్టీలో చేరిన వారి పేర్లు
ముదురు కుమారస్వామి,కోనకటి దేవేందర్ రెడ్డి
శీలం రాములు,తీగల దేవేందర్ రావు,ఒంగపండ్ల వెంకన్న,మద్దికుంట్ల రమేష్,అలువాల కొమ్మాలు
అలువాల సతీష్,అలువాల రంజిత్,రాసాల బయ్యాలు,కత్తాల అనిల్,కోరే మోహన్
,ఆర్కాల ఎల్ల స్వామి బైకాని సాంబరాజు, తదితరులు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, వెన్ను పూర్ణ చందర్, మేకల కుమారస్వామి, మేడి సమ్మయ్య, వెన్ను సమ్మయ్య, కత్తల వెంకటేశ్వరరావు ,సౌరపు నవీన్ ,పోతరాజు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!