భక్తుల రద్దీ తో సళేశ్వరం.

Saleshwaram

భక్తుల రద్దీ తో సళేశ్వరం.

నాగర్ కర్నూల్ /నేటి దాత్రి :

 

తెలంగాణ అమర్నాథ్ యాత్ర గా సలేశ్వరం జాతర చైత్ర పున్నమి సందర్భంగా జరిగే మూడు రోజుల జాతర దర్శనం కోసం పక్కరాష్ట్రాల నుంచి తండోపతండాలుగా తరలివస్తున్న జనం ఇక్కడ దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి అని భక్తుల ప్రగాఢ నమ్మకం. గిరిజన ఆధ్వర్యంలో ఈ జాతర జరుపబడును.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!