పోచమ్మ వీధిలోని వినాయకునికి కుంకుమ పూజలు.

చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని పోచమ్మ వీధిలో కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు తదనంతరం భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోచమ్మ వీధికి చెందిన భక్తులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరి పైన ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *