రూ. 51 లక్షల వ్యయంతో డివిజన్ లో అభివృద్ధి పనులు ప్రారంభం

కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 24

కాప్రా డా.ఏ.ఎస్ రావు నగర్ లో ఓమోజీ బాబా కమ్యూనిటీ హాల్ వద్ద 51 లక్షల వ్యయంతో కూడిన నూతన సి.సి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరియు స్థానిక డా.ఏ.ఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కాసం మహిపాల్ రెడ్డి, మణమ్మ, బేతాళ బాలరాజ్, రహీం, ఏ. ఈ కీర్తి, శిరీష రెడ్డి, బోస్ అంకుల్, మురళీ పంతులు, స్వామి, గిరి,మరియు డా.ఏ.ఎస్ రావు నగర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!