RMP Doctor Donates Blood for the 30th Time
ర్ మ్ పి డాక్టర్ దాతృత్వం, 30వ సారి రక్తదానం.
చందుర్తి, నేటిదాత్రి:
చందుర్తి మండలం మరిగడ్డ గ్రామానికి చెందిన వనపర్తి సతీష్ (R. M. P) అత్యవసర సమయంలో 30వ సారి రక్తదానం చేశాడు. కనగర్తి గ్రామానికి చెందిన బాలలక్ష్మీకి అత్యవసరంగా రక్తం అవసరం ఉన్నందువలన డాక్టర్ ఆనంద్ రెడ్డి హాస్పిటల్ లో
B poistive blood ని డొనేట్ చేయడం జరిగింది. ఇన్నిసార్లు రక్తదానం చేసిన వనపర్తి సతీష్ ని గ్రామస్తులు అభినందించారు. అలాగే వనపర్తి సతీష్ మాట్లాడుతూ రక్తదానం అనేది అందరూ చేయాలని రక్తదానం చేయడం వల్ల ఇతర ప్రాణాలను కాపాడుతామని తెలియజేశారు.
