ఆకతాయిల ఆగడాలు: రైతు పంటకు నిప్పు, పైప్లాన్ తగలబెట్టి.. తీవ్ర ఆగ్రహం..

 

https://netidhatri.com/wp-content/uploads/2026/01/download-11.wav?_=1

 

ఆకతాయిల ఆగడాలు: రైతు పంటకు నిప్పు, పైప్లాన్ తగలబెట్టి.. తీవ్ర ఆగ్రహం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని పిచర్యగడి గ్రామంలో ఆకతాయిల ఆగడాలు మితిమీరుతున్నాయి. మంగళవారం గోపాల్ అనే రైతు పంటను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టగా, శుక్రవారం రాత్రి పంగల ప్రశాంత్ అనే రైతు పొలంలోని వ్యవసాయ పైప్లాన్ను ఆకతాయిలు తగలబెట్టారు. ఈ ఘటనతో ప్రశాంతక్క సుమారు రూ. 20 వేల నష్టం వాటిల్లింది. అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్న తమకు ఇలాంటి సంఘటనలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుని, నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version