చందుర్తి, నేటిధాత్రి:
నేటి దాత్రిలో ప్రచురించిన నీరు “చెత్తతో నిండిన మోరీలు పట్టించుకోని అధికారులు” అనే కథనానికి ప్రత్యేక అధికారి స్పందించారు. గ్రామపంచాయతీ సిబ్బందికి విషయం తెలియజేసి మోరీలను శుభ్రం చేయించారు, మొరీల చుట్టుపక్కల ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి మోరీలను శుభ్రం చేశారు, దానికి గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు ఎప్పటికప్పుడు మోరిలను శుభ్రం చేపించాలని ప్రత్యేక అధికారికి విన్నవించుకున్నారు.