ఘనంగా జరుపుకున్న రిపబ్లిక్ డే వేడుకలు..

ఘనంగా జరుపుకున్న రిపబ్లిక్ డే వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

77వ రిపబ్లిక్ డే సందర్భంగా ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామంలో గ్రామ పంచాయితీ కార్యాలయంలో నూతన సర్పంచ్ నాజియా అంజుమ్ షేక్ సోహెల్ సోమవారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి విక్రాంత్ రెడ్డి ఎక్స్ ఎంపీటీసీ నవాజ్ రెడ్డి పార్టీ ప్రెసిడెంట్ వెంకటరెడ్డి ప్రతాపరెడ్డి షరీఫ్ పటేల్ ఖదీర్ చాంద్ పాష ఆశప్ప రమేష్ ఇతర నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version