స్లాట్ బుకింగ్ ఉంటేనే రిజిస్ట్రేషన్లు
సిరిసిల్ల టౌన్ : (నేటి ధాత్రి)
సిరిసిల్ల జిల్లాలోని స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ వారు జూన్ 2 నుండి ఆన్లైన్ లో స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్స్ చెల్లింపులకు స్లాట్ బుకింగ్ కు సంబంధించి కేవలం ఒక్క రోజులోనే 48 స్లాట్లు బుకింగ్ చేసుకోవచ్చని.

బుక్ చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్స్ స్లాట్ నిర్దిష్టమైన సమయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని జూన్ 2 నుండి అమలు కానున్న సందర్భంగా జిల్లాలో ఉన్న ప్రజలకు ప్రకటన ద్వారా సిరిసిల్ల సబ్ రిజిస్ట్రార్ ఆర్.వి.వి. స్వామి తెలిపారు.