ఇష్టారాజ్యంగా ఎర్రరాయి తవ్వకాలు…

ఇష్టారాజ్యంగా ఎర్రరాయి తవ్వకాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి: నాల్కల్ మండలం గణేషాపూర్ గ్రామంలో కొందరు అక్రమార్కులు కర్ణాటకకు చెందిన వ్యక్తితో కలిసి ఎర్రరాయి తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా తవ్వుతూ, గుంట భూమిని రూ. 10 లక్షలకు లీజుకిస్తూ ప్రభుత్వానికి గండి కొడుతున్నారు. ఈ అక్రమం అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నా, వారు నోరు మెదపడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version