
V. B. Maharshi
మెట్ పల్లి జూలై 4 నేటి ధాత్రి
మెట్ పల్లి వినాయక్ నగర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల ఐ టి ఓ ఇండియన్ టాలెంటెడ్ ఒలంపియాడ్ 2024-25 సంవత్సరానికి బెస్ట్ ప్రిన్సిపాల్ అవార్డు ముంబాయి వారిచే వి బి మహర్షి స్వీకరించిన సందర్భంగా వినాయక నగర్ సొసైటీ అధ్యక్ష కార్యవర్గం సభ్యులు నిఖిల్ భరత్ కాన్వెంట్ హై స్కూల్ ప్రిన్సిపాల్ వి బి మహర్షి ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు తోట ప్రవీణ్ ఉపాధ్యక్షులు సాంబారి శ్రీనివాస్. క్యాషియర్ గిరి. తోట ప్రసాద్ భోగ మురళి మారుతి పర్రి శంకర్ కోరే రమేష్ గంగారెడ్డి నారాయణ శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.