
BJP Tiranga Bike Rally in Rebbena..
రెబ్బెన మండల భారతీయ జనతా పార్టీ తిరంగా యాత్ర బైక్ ర్యాలీ
: రెబ్బెన, ( కొమురం భీం ఆసిఫాబాద్ ), నేటి ధాత్రి :
రెబ్బెన మండల భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని తిరంగా యాత్ర బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు పాల్గొని మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోదీ గారి హయాంలో దేశం నలుమూలలా అభివృద్ధి చెందుతుందుతుందని మన జాతీయ పౌరులు విదేశాలలో సైతం గర్వంతో తీరుగాగలుగుతున్నారంటే మన దేశ ప్రత్యేకత అని అన్నారు…
ఈ కార్యక్రమంలో బీజేపీ ఆదిలాబాద్ పార్లమెంట్ కో కన్వినర్ కొలిపాక కిరణ్ కుమార్, భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గుల్బామ్ చక్రపాణి, బీజేపీ జిల్లా కార్యదర్శి కుందారపు బాలకృష్ణ, బీజేపీ రెబ్బన మండల అధ్యక్షులు Malraj రాంబాబు, జిల్లా నాయకులు గోలెం తిరుపతి, BJYM జిల్లా ప్రధాన కార్యదర్శి ఇగురపు సంజీవ్, జిల్లా సీనియర్ నాయకులు రాచకొండ రాజయ్య, జగన్నాధ ఓదెలు, మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి మల్లేష్, మండల నాయకులు బక్క ఆనంద్, శాంతయ్య, అరుణ్ తదితరులు పాల్గొన్నారు….