శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ పునర్ ప్రతిష్టాపన.

MP Suresh Kumar Shetkar MP Suresh Kumar Shetkar

శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ పునర్ ప్రతిష్టాపన మరియు ధ్వజస్తంభ శిఖర ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న

◆ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్

◆ డా౹౹ఎ.చంద్రశేఖర్, మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

న్యాలకల్ మండలంలోని మెటల్ కుంట గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి మందిరంలో స్వామి వారి విగ్రహ మరియు ధ్వజ స్తంభ శిఖర ప్రతిష్టాపన లో పాల్గొని స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది.

 

MP Suresh Kumar Shetkar
MP Suresh Kumar Shetkar

 

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హనుమంత రావు పాటిల్, శ్రీనివాసరెడ్డి , రామలింగారెడ్డి ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి,యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నరేష్ గౌడ్, PACS చైర్మెన్ సిద్దిలింగయ్య గారు, ఎయంసి.డైరెక్టర్ వంశీ, కాంగ్రెస్ నాయకులు శుక్లవర్ధన్ రెడ్డి,యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు జీవన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రేమ్ రాథోడ్,మరియు గ్రామ కాంగ్రెస్ ముఖ్య నాయకులు ,ప్రజలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!