హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రమేష్ బాబు

నేటిధాత్రి, వరంగల్

హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం వరంగల్ కోర్టులో జరిగాయి. హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ 2024-2025 అధ్యక్షుడుగా సీనియర్ న్యాయవాది మాతంగి రమేష్ బాబు గెలుపొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!